ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లకు టెస్టు టీమ్లో చోటు ఇచ్చిన సెలక్టర్లు, సర్ఫరాజ్ ఖాన్ని మాత్రం పట్టించుకోలేదు...