లంక టూర్లో భారత జట్టుకి షాక్... గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం...
First Published Jul 18, 2021, 7:14 PM ISTశ్రీలంక టూర్లో ఉన్న భారత జట్టుకి వన్డే సిరీస్ ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్, వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.