మాదేం లేదు, అంతా వాళ్లు చెప్పినట్టే చేస్తాం... కెప్టెన్సీపై శిఖర్ ధావన్ కామెంట్...
First Published Jul 18, 2021, 5:19 PM ISTశ్రీలంక టూర్లో కెప్టెన్గా కొత్త అవతారం ఎత్తాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. 142 వన్డే మ్యాచులు ఆడిన తర్వాత కెప్టెన్గా మారిన శిఖర్ ధావన్, భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే (217 వన్డేలు), రోహిత్ శర్మ (171 వన్డేలు) తర్వాత కెప్టెన్సీ చేపట్టిన అత్యధిక అనుభవం కలిగిన ప్లేయర్గా నిలిచాడు...