అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ... ‘ఆసియా కప్ ను హైబ్రీడ్ మోడల్ లో నిర్వహిస్తున్నందుకు మనం కచ్చితంగా పీసీబీ మాజీ ఛైర్మన్ నజమ్ సేథీని మెచ్చుకోని తీరాలి. అతడు, తన టీమ్ వ్యక్తిగత ప్రయోజనాల మేరకు దీనికి అంగీకరించాడు. అతడి టీమ్ (పీసీబీ) గురించి మాట్లాడుకుంటే.. వాళ్లు ఆసియా కప్ ను దుబాయ్, శ్రీలంకలలో నిర్వహించాలని భావించారు.