టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించిన భారత జట్టు, 2021 టీ20 వరల్డ్ కప్లోనూ ఫైనల్ చేరలేకపోయింది. అక్కడా ఇక్కడా దాదాపు ఒకే జట్టును కొనసాగించింది టీమిండియా. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్ వంటి ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు తప్ప కోర్ టీమ్ అయితే అదే...