గత తరంలో సచిన్, రాహుల్, వీరేంద్ర సెహ్వాగ్ లు గొప్పగా ఆడారు. ఇప్పుడు ఆ వంతు రోహిత్, కోహ్లీలది. తర్వాత తరం కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నా. నా అభిప్రాయం ప్రకారమైతే అత్యుత్తమమైన వారిలో సునీల్ గవాస్కర్ ఒకరు. ఒక మంచి క్రికెటర్ మాత్రమే నిలకడగా మెరుగైన ప్రదర్శనలు చేయగలడు...’అని అన్నాడు.