‘సెలక్షన్ ప్యానెల్ కోసం 600లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో సచిన్, ధోనీ, సెహ్వాగ్ పేరుతో ఫేక్ ఐడీల నుంచి అప్లికేషన్లు వచ్చాయి. ఇలాంటి పనుల వల్ల బీసీసీఐ టైమ్ వేస్ట్ అవుతోంది.. క్రికెట్ అడ్వైసరీ కమిటీ, 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి, ఐదుగురిని సెలక్ట్ చేస్తుంది.. త్వరలోనే కొత్త సెలక్షన్ ప్యానెల్ని ఎంపిక చేస్తాం..’ అంటూ చెప్పుకొచ్చారు బీసీసీఐ అధికారులు...