తాజాగా టీ20 సిరీస్కు ఎంపికైన ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్... ‘ఏ క్రికెటర్కైనా దేశానికి ఆడడమే అతి గొప్ప గౌరవం’ అంటూ ట్వీట్ చేసిన టెండూల్కర్, యువక్రికెటర్ల విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తాజాగా టీ20 సిరీస్కు ఎంపికైన ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్... ‘ఏ క్రికెటర్కైనా దేశానికి ఆడడమే అతి గొప్ప గౌరవం’ అంటూ ట్వీట్ చేసిన టెండూల్కర్, యువక్రికెటర్ల విజయం సాధించాలని ఆకాంక్షించారు.