భారత సారథి విరాట్ కోహ్లీ 89 టెస్టులు ఆడగా, ఛతేశ్వర్ పూజారా 83, రవిచంద్రన్ అశ్విన్ 76, అజింకా రహానే 71 మ్యాచులు ఆడారు. మిగిలిన ప్లేయర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ మాత్రమే 50కి పైగా టెస్టులు ఆడారు.
భారత సారథి విరాట్ కోహ్లీ 89 టెస్టులు ఆడగా, ఛతేశ్వర్ పూజారా 83, రవిచంద్రన్ అశ్విన్ 76, అజింకా రహానే 71 మ్యాచులు ఆడారు. మిగిలిన ప్లేయర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ మాత్రమే 50కి పైగా టెస్టులు ఆడారు.