2021 చివర్లో వన్డే కెప్టెన్సీ కోల్పోయి, 2022 జనవరిలో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. 2022 ఆసియా కప్లో ఆఫ్ఘాన్పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు...