మ్యాచ్ ఆరంభానికి ముందు భారత క్రికెటర్లు ఫోన్లకు దగ్గరకు ఉండడానికి అనుమతి లేదు. అలాగే గ్రౌండ్మెన్కి, క్రికెటర్ల డగౌట్లోకి వచ్చేందుకు కానీ, కూర్చొవడానికి కానీ అనుమతి లేదు. అందుకే రుతురాజ్ గైక్వాడ్, గ్రౌండ్మెన్ని అలా వెళ్లిపొమ్మని చెప్పి ఉంటాడని అంటున్నారు మరికొందరు నెటిజన్లు...