ముంబై వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరున ఒక స్టాండ్ ఉంది. తల్లి సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. తన తల్లి చేయి పట్టుకుని హిట్ మ్యాన్ దానిని ప్రారంభించాడు.
రోహిత్ శర్మ టెస్ట్, టీ-20 ల నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం భారత జట్టు తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అలాగే, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.