అయితే నాతో మాట్లాడడానికి కానీ, ధైర్యం చెప్పడానికి కానీ ఎవ్వరూ లేరు. నా రూమ్లో ఒంటరిగా కూర్చొని, ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించా... ఆ ఆలోచనే నా ఆటను మార్చివేసిందనుకుంటా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత నయా సారథి రోహిత్ శర్మ..