ఈ ముగ్గురూ ప్రస్తుతం రీఎంట్రీ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అయితే రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా రీఎంట్రీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కీలక టోర్నీలకు దూరంగా ఉన్న ఈ ముగ్గురూ సరిగ్గా ఐపీఎల్ సమయానికి ఫిట్గా ఎలా అయ్యారంటూ కామెంట్లు చేస్తున్నారు...