నెల రోజుల గ్యాప్లో టీమిండియా ముగ్గురు కెప్టెన్లను చూసింది. ఆ తర్వాత రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఉండడం, సిరీస్కో కెప్టెన్ని మారుస్తూ ఉండడం జరిగిపోయాయి. 12 నెలల గ్యాప్లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, శిఖర్ ధావన్... ఇలా ఏడుగురు కెప్టెన్లను మార్చింది బీసీసీఐ...