రెండో టెస్టులో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తే, శుబ్మన్ గిల్ రిజర్వు బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసి అవుటైన శుబ్మన్ గిల్, రెండో ఇన్నింగ్స్లో మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. డిసెంబర్ 22 నుంచి ఢాకాలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది..