ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవైంది. ఆ గొడవని ఇప్పటికీ మరిచిపోని గౌతమ్ గంభీర్, అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తొలి వన్డేలో సెంచరీని తేలిగ్గా తీసేసిన గంభీర్, రెండో వన్డేలో కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవ్వడాన్ని తీవ్రంగా విమర్శించాడు...