శుబ్మన్ గిల్ 53 పరుగులు చేసి పెవిలియన్ చేరగా శ్రేయాస్ అయ్యర్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మ్యాచ్ని ముగించారు. కెఎల్ రాహుల్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 34 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు..