అహ్మదాబాద్లో పాకిస్తాన్తో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం అందుకుంది. ఈ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్ని చూస్తూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు కొందరు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. ఈ ప్రవర్తనపై పాకిస్తాన్ క్రికెట్ కోచ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు..