ఆ తర్వాత ఇఫ్తికర్ ఆలీ ఖాన్ పటౌడీ, లాలా అమర్నాథ్, విజయ్ హాజారే, వినూ మన్కడ్, గులామ్ అహ్మద్, పాలీ ఉమ్రిగర్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్రాయ్ రామ్చంద్, నరీ కాంట్రాక్టర్, మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ, చందూ బార్డే వంటి ఎందరో భారత టెస్టు క్రికెట్కి కెప్టెన్లుగా వ్యవహరించారు...