టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో జోగిందర్ శర్మకు బాల్ అందించినా, మిస్భా వుల్ హక్ అలా ఓవర్ కాన్ఫిడెన్స్తో షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యేవాడు కాదు.. అంతకుమించి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్లను పుష్కలంగా తన టీమ్లో ఆడించగలిగాడు ధోనీ...