కోహ్లీ సేనకి అభినందనలు తెలిపిన రోహిత్ శర్మ... రికార్డుల్లో విరాట్ ఒక్కడే...

Published : Dec 06, 2020, 07:03 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య వివాదాలున్నాయని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కావడం వెనక విరాట్ ఉన్నాడనే టాక్ కూడా వినిపించింది. అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉండే రోహిత్ శర్మ, ఎట్టకేలకు ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ట్వీట్ చేశాడు. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియాకు అభినందనలు తెలిపాడు రోహిత్. మరోవైపు విజయానంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ గురించి ప్రస్తావించాడు విరాట్ కోహ్లీ. 

PREV
117
కోహ్లీ సేనకి అభినందనలు తెలిపిన రోహిత్ శర్మ... రికార్డుల్లో విరాట్ ఒక్కడే...

‘వాట్ ఏ సిరీస్ విన్ ఫర్ టీమిండియా... వాళ్లు చక్కగా, అందంగా ఆడిన విధానం నాకెంతో నచ్చింది... ప్రతీ ప్లేయర్‌కి బిగ్ థమ్స్ అప్ ... ’ అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు రోహిత్ శర్మ. అయితే విరాట్‌తో పాటు ఏ ఒక్క ప్లేయర్‌ని రోహిత్ ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం విశేషం.

‘వాట్ ఏ సిరీస్ విన్ ఫర్ టీమిండియా... వాళ్లు చక్కగా, అందంగా ఆడిన విధానం నాకెంతో నచ్చింది... ప్రతీ ప్లేయర్‌కి బిగ్ థమ్స్ అప్ ... ’ అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు రోహిత్ శర్మ. అయితే విరాట్‌తో పాటు ఏ ఒక్క ప్లేయర్‌ని రోహిత్ ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం విశేషం.

217

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలపై టీ20 సిరీస్ గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలపై టీ20 సిరీస్ గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

317

వరుసగా 9 టీ20 మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న టీమిండియా... ఆఫ్ఘనిస్తాన్, పాక్ తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచుల్లో జట్టుగా నిలిచింది...

వరుసగా 9 టీ20 మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న టీమిండియా... ఆఫ్ఘనిస్తాన్, పాక్ తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచుల్లో జట్టుగా నిలిచింది...

417

విదేశాల్లో వరుసగా పదో విజయాన్ని అందుకుంది టీమిండియా. విండీస్‌పై మూడు, న్యూజిలాండ్‌పై 5, ఆస్ట్రేలియాపై రెండు మ్యాచుల్లో గెలిచింది భారత జట్టు.

విదేశాల్లో వరుసగా పదో విజయాన్ని అందుకుంది టీమిండియా. విండీస్‌పై మూడు, న్యూజిలాండ్‌పై 5, ఆస్ట్రేలియాపై రెండు మ్యాచుల్లో గెలిచింది భారత జట్టు.

517

టీమిండియా లక్ష్యాన్ని చేధిస్తూ గెలిచిన గత ఐదు టీ20ల్లో సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు భారత బ్యాట్స్‌మెన్. కోహ్లీ రెండు మ్యాచుల్లో, అయ్యర్, శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు.

టీమిండియా లక్ష్యాన్ని చేధిస్తూ గెలిచిన గత ఐదు టీ20ల్లో సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు భారత బ్యాట్స్‌మెన్. కోహ్లీ రెండు మ్యాచుల్లో, అయ్యర్, శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు.

617

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుగా గెలిచిన హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ... ‘నటరాజన్ గురించి చెప్పాల్సిందే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికి కూడా ఇవ్వాల్సిందే. మిగిలిన బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇస్తున్నప్పుడు అతను చక్కగా బౌలింగ్ చేశాడు. నటరాజన్‌కి క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని చెప్పాడు.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుగా గెలిచిన హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ... ‘నటరాజన్ గురించి చెప్పాల్సిందే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికి కూడా ఇవ్వాల్సిందే. మిగిలిన బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇస్తున్నప్పుడు అతను చక్కగా బౌలింగ్ చేశాడు. నటరాజన్‌కి క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని చెప్పాడు.

717

సచిన్ టెండూల్కర్ కూడా భారత జట్టుకి అభినందనలు తెలిపాడు. ‘టీ20 సిరీస్ గెలిచిన టీమిండియాకు అభినందనలు. మొదటి మ్యాచ్‌లో 161 పరుగులను డిఫెండ్ చేసుకున్న భారత జట్టు, రెండో మ్యాచ్‌లో 195 పరుగులను అద్భుతంగా చేధించింది. వెల్ డన్’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.

సచిన్ టెండూల్కర్ కూడా భారత జట్టుకి అభినందనలు తెలిపాడు. ‘టీ20 సిరీస్ గెలిచిన టీమిండియాకు అభినందనలు. మొదటి మ్యాచ్‌లో 161 పరుగులను డిఫెండ్ చేసుకున్న భారత జట్టు, రెండో మ్యాచ్‌లో 195 పరుగులను అద్భుతంగా చేధించింది. వెల్ డన్’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.

817

ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు 2016లో ధోనీ కెప్టెన్సీలో టీ20 సిరీస్ గెలిచింది టీమిండియా. 

ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు 2016లో ధోనీ కెప్టెన్సీలో టీ20 సిరీస్ గెలిచింది టీమిండియా. 

917

ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో టీ20, వన్డే, టెస్టు సిరీస్ గెలిచిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో టీ20, వన్డే, టెస్టు సిరీస్ గెలిచిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

1017

190+ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఎక్కువ సార్లు చేధించిన జట్టుగా నిలిచింది భారత జట్టు. టీమిండియా ఏడు సార్లు ఈ ఫీట్ సాధించగా, ఇంగ్లాండ్ 5, ఆస్ట్రేలియా 4, విండీస్ 3 సార్లు ఈ భారీ టార్గెట్‌ను చేధించాయి.

190+ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఎక్కువ సార్లు చేధించిన జట్టుగా నిలిచింది భారత జట్టు. టీమిండియా ఏడు సార్లు ఈ ఫీట్ సాధించగా, ఇంగ్లాండ్ 5, ఆస్ట్రేలియా 4, విండీస్ 3 సార్లు ఈ భారీ టార్గెట్‌ను చేధించాయి.

1117

భారత్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ హాఫ్ సెంచరీ చేసిన టీ20 మ్యాచుల్లో వరుసగా ఓడుతోంది ఆస్ట్రేలియా. గత మ్యాచ్‌లో ఫించ్ హాఫ్ సెంచరీ చేయగా, నేటి మ్యాచ్‌లో వేడ్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే కెప్టెన్ హాఫ్ సెంచరీ గత నాలుగు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా ఓడింది.

భారత్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ హాఫ్ సెంచరీ చేసిన టీ20 మ్యాచుల్లో వరుసగా ఓడుతోంది ఆస్ట్రేలియా. గత మ్యాచ్‌లో ఫించ్ హాఫ్ సెంచరీ చేయగా, నేటి మ్యాచ్‌లో వేడ్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే కెప్టెన్ హాఫ్ సెంచరీ గత నాలుగు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా ఓడింది.

1217

‘రోహిత్ శర్మ, బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లు లేకుండా రెండు మ్యాచులు గెలవడం చాలా మంచి ఫీలింగ్. నేను కొట్టిన స్కూప్ షాట్ రేటింగ్‌ గురించి ఏబీడీకి టెక్ట్స్ చేస్తాను....’ అని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ కొట్టిన షాట్‌కి ‘అదిరింది...’ అన్నట్టు ఎమోజీలను కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్.

‘రోహిత్ శర్మ, బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లు లేకుండా రెండు మ్యాచులు గెలవడం చాలా మంచి ఫీలింగ్. నేను కొట్టిన స్కూప్ షాట్ రేటింగ్‌ గురించి ఏబీడీకి టెక్ట్స్ చేస్తాను....’ అని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ కొట్టిన షాట్‌కి ‘అదిరింది...’ అన్నట్టు ఎమోజీలను కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్.

1317

ఆస్ట్రేలియాపై టీ20 చేధనలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆసీస్‌పై 315, వెస్టిండీస్‌పై 226, పాకిస్తాన్‌పై 218 పరుగులతో టాప్‌లో ఉన్నాడు విరాట్. బంగ్లాదేశ్‌పై మాత్రం 215 పరుగులతో రోహిత్ టాప్‌లో ఉన్నాడు.

ఆస్ట్రేలియాపై టీ20 చేధనలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆసీస్‌పై 315, వెస్టిండీస్‌పై 226, పాకిస్తాన్‌పై 218 పరుగులతో టాప్‌లో ఉన్నాడు విరాట్. బంగ్లాదేశ్‌పై మాత్రం 215 పరుగులతో రోహిత్ టాప్‌లో ఉన్నాడు.

1417

ఆరు దేశాలపై టీ20 సిరీస్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచాడు విరాట్ కోహ్లీ.

ఆరు దేశాలపై టీ20 సిరీస్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచాడు విరాట్ కోహ్లీ.

1517

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 11 మ్యాచుల్లో ఏడు సార్లు ఓడించింది టీమిండియా. మిగిలిన జట్లన్నీ 34 మ్యాచుల్లో 9 సార్లు మాత్రమే విజయం సాధించాయి. భారత జట్టు విజయశాతం 63.63గా ఉంది. 

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 11 మ్యాచుల్లో ఏడు సార్లు ఓడించింది టీమిండియా. మిగిలిన జట్లన్నీ 34 మ్యాచుల్లో 9 సార్లు మాత్రమే విజయం సాధించాయి. భారత జట్టు విజయశాతం 63.63గా ఉంది. 

1617

అద్భుత బ్యాటింగ్‌తో భారతజట్టుకి విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్యాను అభినందించాడు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్. ‘హార్ధిక్ పాండ్యా చాలా కూల్, కామ్, క్లీన్ హిట్టర్... టాప్ క్లాస్’ అంటూ ట్వీట్ చేశాడు రషీద్.

అద్భుత బ్యాటింగ్‌తో భారతజట్టుకి విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్యాను అభినందించాడు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్. ‘హార్ధిక్ పాండ్యా చాలా కూల్, కామ్, క్లీన్ హిట్టర్... టాప్ క్లాస్’ అంటూ ట్వీట్ చేశాడు రషీద్.

1717

ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా చేధన చేసిన జట్టుగా నిలిచింది టీమిండియా. ఇంతకుముందు 2016లో 198 పరుగులను ధోనీ సేన చేధించగా, 2020లో విరాట్ సేన 195 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. మూడో స్థానంలో శ్రీలంక 174 పరుగుల లక్ష్యాన్ని 2017లో విజయవంతంగా అందుకుంది.

 

ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా చేధన చేసిన జట్టుగా నిలిచింది టీమిండియా. ఇంతకుముందు 2016లో 198 పరుగులను ధోనీ సేన చేధించగా, 2020లో విరాట్ సేన 195 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. మూడో స్థానంలో శ్రీలంక 174 పరుగుల లక్ష్యాన్ని 2017లో విజయవంతంగా అందుకుంది.

 

click me!

Recommended Stories