ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ఫెయిలైన ఛతేశ్వర్ పూజారాకి, వెస్టిండీస్ టూర్లో టెస్టు సిరీస్లో చోటు దక్కలేదు. అతని ప్లేస్లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లకు టీమ్లో చోటు కల్పించారు సెలక్టర్లు... ప్రాక్టీస్ మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన యశస్వి జైస్వాల్, తొలి టెస్టులో ఆరంగ్రేటం చేయబోతున్నాడు..