టీమిండియా ప్రధాన బౌలర్లైన బుమ్రా తో పాటు పేలవ ఫామ్ లో ఉన్న వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి పేసర్లే గాక యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ లతో కెప్టెన్, కోచింగ్ టీమ్ సమావేశమైనట్టు తెలుస్తున్నది.