వన్డేల్లో సుదీర్ఘకాలం కొనసాగి 10 వేలకు పైగా పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టుల్లో మాత్రం అలాంటి లాంగ్ కెరీర్ కొనసాగించలేకపోయాడు. అతని స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ బ్యాటింగ్లో కూడా లోపం ఉందని, ఇలా అయితే అతను సుదీర్ఘ కెరీర్ కొనసాగించలేడని అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...