అయితే వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో రిషబ్ పంత్ని కాదని, సూర్యకుమార్ యాదవ్ని ఓపెనర్గా పంపించి, మరో ప్రయోగం చేసింది భారత జట్టు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఓపెనర్గా సక్సెస్ అయ్యాడు. అయితే ఈ ఇద్దరినీ కాదని ఇప్పుడు రెగ్యూలర్ ఓపెనర్ కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో అతను తన ప్లేస్లోకి తిరిగి వచ్చాడు...