సచిన్ టెండూల్కర్తో పోటీపడి సెంచరీలు చేసిన రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, సనత్ జయసూర్య, మహేంద్ర సింగ్ ధోనీ వంటి లెజెండరీ ప్లేయర్లతో కలిసి ఆడాడు. అయితే వీళ్లందరినీ కాదని విరాట్ కోహ్లీని బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తడం హాట్ టాపిక్ అయ్యింది...