ఇండియా, పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచులు మళ్లీ జరగాలని గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి జట్ల మధ్య టెస్టు మ్యాచులు జరిగితే, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. టెస్టులకు క్రేజ్ కూడా పెరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...