దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్లో పాల్గొనాలంటూ మాహీ, ఐపీఎల్కి దూరం కావాల్సి ఉంటుంది... అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ తప్ప, ఏ క్రికెట్ లీగ్లోనూ ఆడడం లేదు ఎంఎస్ ధోనీ. దీంతో ఐపీఎల్ లేదా సౌతాఫ్రికా టీ20 లీగ్... రెండింట్లో ఏదో ఒక్కదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితుల్లోకి మాహీని నెట్టేసింది బీసీసీఐ...