IPL 2021: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్... ఆనవాయితీని కొనసాగించిన ముంబై...
First Published Apr 9, 2021, 11:35 PM ISTఐపీఎల్ 2021 సీజన్ను విజయంతో ఆరంభించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుసగా 8 సీజన్లలో మొదటి మ్యాచ్లో ఓడుతూ వస్తున్న ముంబై ఇండియన్స్, మరోసారి ఆ ఆనవాయితీని కొనసాగించింది. 20వ ఓవర్ ఆఖరి బంతిదాకా సాగిన ఉత్కంఠ మ్యాచ్ను గెలిచి, బోణీ చేసింది ఆర్సీబీ...