ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి పరుగు, మొదటి ఫోర్, మొదటి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, మొదటి వికెట్గా కూడా పెవిలియన్ చేరాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి పరుగు, మొదటి ఫోర్, మొదటి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, మొదటి వికెట్గా కూడా పెవిలియన్ చేరాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు.