ఈ మ్యాచ్ లో ముంబై నెగ్గితేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి లతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రర్ లు పనులన్నీ పక్కనబెట్టి మ్యాచ్ ను చూశారు.