ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన జట్లు ఇవే
ఈ సారి ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నాలుగు జట్లు అధికారికంగా నిష్క్రమించాయి. ఇక వీటికి ఓటమి తేడాను తగ్గించుకునే మార్గమే మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ధోని టీమ్ సీఎస్కే ఉంది. 12 మ్యాచ్లలో 3 విజయాలు సాధించి కేవలం 6 పాయింట్లు మాత్రమే సాధించింది.