భారత జట్టు తరుపున 12 టెస్టులు ఆడిన సంజయ్ బంగర్, 470 పరుగులు, 15 వన్డేల్లో 180 పరుగులు చేశాడు. గత సీజన్లో వరుసగా డబుల్ హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ, ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసితో ఉంది. ఆరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లను ఐపీఎల్ మినీ వేలానికి వదిలేసింది ఆర్సీబీ.
భారత జట్టు తరుపున 12 టెస్టులు ఆడిన సంజయ్ బంగర్, 470 పరుగులు, 15 వన్డేల్లో 180 పరుగులు చేశాడు. గత సీజన్లో వరుసగా డబుల్ హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ, ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసితో ఉంది. ఆరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లను ఐపీఎల్ మినీ వేలానికి వదిలేసింది ఆర్సీబీ.