రంజీ మ్యాచ్ ఆడబోతున్న రవీంద్ర జడేజా... టెస్టు ఎంట్రీకి ముందు బీసీసీఐ షరతు...
First Published Jan 15, 2023, 11:58 AM ISTగత రెండేళ్లలో రవీంద్ర జడేజా ఆడిన మ్యాచుల కంటే గాయంతో తప్పుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. ఆస్ట్రేలియా టూర్ 2020-21 టోర్నీలో మూడు సార్లు గాయపడిన రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2022 సీజన్లోనూ గాయపడ్డాడు. న్యూజిలాండ్తో సిరీస్లో గాయపడిన జడ్డూ, ఆసియా కప్ 2022 టోర్నీలో మరోసారి గాయపడ్డాడు...