ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా ఉమెన్స్ ఐపీఎల్ లో టీమ్ కోసం పోటీ పడుతుందట.