ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో 12 వికెట్లు తీసి 700 అంతర్జాతీయ వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఉన్న అశ్విన్, మరో 15 వికెట్లు తీస్తే టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకుంటాడు..