టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుగురు మాత్రమే స్వదేశంలో 300+ వికెట్లు తీశారు. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), అనిల్ కుంబ్లే (భారత్), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా...ఇప్పుడు ఆ జాబితాలో అశ్విన్ కూడా చేరాడు.