టీ20ల్లో ఒకే ఒక్క ఓవర్, అంతెందుకు ఒకే ఒక్క బాల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో బరిలో దిగాల్సి ఉంటుంది. హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్కి నాలుగో ఓవర్ ఇవ్వకుండా ఎవరో ఆపి ఉండాలి. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్..