145 పరుగుల స్వల్ప టార్గెట్తో బరిలో దిగిన భారత జట్టు, 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించి భారత జట్టుకి విజయాన్ని అందించగలిగారు... బంగ్లా మరో వికెట్ తీసి ఉంటే రిజల్ట్ మారిపోయి ఉండేది...