ఈ ఏడాది ఆరంభంలో టెస్టు కెప్టెన్గా జోహన్బర్గ్ టెస్టు ఆడి ఘోర పరాభవాన్ని అందుకున్న కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్ టూర్లో 2-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింకా రహానే తర్వాత విదేశాల్లో టెస్టు, టీ20, వన్డే సిరీస్ గెలిచిన భారత కెప్టెన్గా నిలిచాడు కెఎల్ రాహుల్..