బర్మోడాపై ప్రతాపం చూపించి భారీ విజయం అందుకుని, గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించి, ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.
ఈ పరాభవం తర్వాత రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్ల ఇళ్లపై దాడులు జరిగాయి. ధోనీ, యువరాజ్ వంటి క్రికెటర్ల దిష్టి బొమ్మలు ఊరేగించి, నిరసనలు తెలిపారు అభిమానులు..