మరోవైపు లంక టూర్కి ఎంపికైన పృథ్వీషాని, వీలైనంత తొందరగా ఇంగ్లాండ్కి రప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. లంకతో సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఇంగ్లాండ్ చేరుకునే పృథ్వీషా, మూడో టెస్టు నుంచి జట్టుకి అందుబాటులో ఉంటాడని సమాచారం...
మరోవైపు లంక టూర్కి ఎంపికైన పృథ్వీషాని, వీలైనంత తొందరగా ఇంగ్లాండ్కి రప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. లంకతో సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఇంగ్లాండ్ చేరుకునే పృథ్వీషా, మూడో టెస్టు నుంచి జట్టుకి అందుబాటులో ఉంటాడని సమాచారం...