2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా, ఈ ఏడాది ఆరంభంలో బీసీసీఐ నిర్వహించిన యో యో టెస్టులో పాస్ కాలేకపోయాడు. కనీసం 16.5 పాయింట్లు తెచ్చుకున్న ప్లేయర్లు, టీమిండియా తరుపున ఆడడానికి ఫిట్గా ఉన్నట్టు లెక్క. అయితే పృథ్వీ షా 15 పాయింట్లు కూడా తెచ్చుకోలేకపోయాడు...