ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమండియాలో చోటు కోల్పోయాడు పృథ్వీ షా. దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ ఇస్తున్నా, సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్లో పృథ్వీ షాకి చోటు దక్కుతుందని భావించినా... సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు...