అహ్మదాబాద్ టెస్టు రెండో రోజు వెన్నునొప్పతో బాధపడుతూ పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్, బ్యాటింగ్కి రాలేదు. ఫలితంగా టీమిండియా 10 మంది బ్యాటర్లతోనే బ్యాటింగ్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ వెన్నెముక సర్జరీ చేయించుకోవాల్సిందిగా ఎన్సీఏ సూచించింది. అయితే అయ్యర్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు...