కానీ బయో బబుల్స్, కఠిన ఆంక్షల మధ్య పలు సిరీస్ లతో పాటు రెండు ఐపీఎల్ సీజన్లను కూడా విజయవంతంగా నిర్వహించింది బీసీసీఐ. గతేడాది వరకు అంతా సవ్యంగానే సాగినా.. 2021 సెప్టెంబర్ లో టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన తర్వాత భారత క్రికెట్ లో పెనుమార్పులు సంభవించాయి.