‘ఇండియా - పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే సుదీర్ఘ ఫార్మాట్కి మళ్లీ క్రేజ్ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా సౌతాఫ్రికాలో టెస్టు మ్యాచులు ఆడితే బాగుంటుంది. ఇంగ్లాండ్లో బెటర్, ఆ తర్వాత ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్టేడియాలు, ఇండియా- పాక్ ఫ్యాన్స్తో నిండిపోతాయి...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ.