వైరల్ : ఏమైనా తిన్నావా?.. మ్యాచ్ మధ్యలో అనుష్కను అడిగిన కోహ్లీ..
First Published Oct 27, 2020, 4:28 PM ISTఐపీఎల్ 2020లో ఆదివారం జరిగిన 44వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో చివరికి చెన్నై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సిబి మొదట బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, ఈ మ్యాచ్లో ఆర్సిబి ఓడిపోయినప్పటికీ కోహ్లీ వార్తల్లో నిలిచాడు.