ఆసియా కప్ నుంచే కాదు, రెండేళ్లుగా వారి ఫీల్డింగ్ ప్రమాణాలు అస్సలు పెరగడం లేదు. పాకిస్తాన్ టీమ్ని బాగు చేయాలంటే ముందుగా ఫీల్డింగ్ మెరుపడాలి. ప్రపంచంలోనే వాళ్లు చాలా ఆర్డినరీ ఫీల్డింగ్ ఉన్న జట్టు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..